ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు తమదైన శైలిలో నిరసన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో పీఆర్పీ కార్యకర్తలు తమ నిరసనను గులాబి పుష్పాలతో తెలియజేశారు. పీఆర్పీ అధినేత ...
మరింత చదువు...